Monday, June 2, 2025

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ కి పూలమాలవేసి నివాళులర్పించిన. సి బి నైరుతి రెడ్డి

  • *
  • మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ కి పూలమాలవేసి నివాళులర్పించిన. సి బి నైరుతి రెడ్డి
    మన గుంతకల్ న్యూస్
    జనవరి 30
    మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గుంతకల్లు పట్టణంలో ని గాంధీ గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతపురం జిల్లా వైయస్సార్ సిపి ఉపాధ్యక్షురాలు.
    వారు మాట్లాడుతూ
    అహింస‌, స‌త్యాగ్ర‌హం అనే ఆయుధాల‌తో
    స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు న‌డిపించిన గొప్ప నేత మనభార‌త జాతిపిత మ‌హాత్మ‌గాంధీ గారని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెపుతూ
    ఆయ‌న దివ్య‌స్మృతికి ఘ‌నంగా నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతిరెడ్డి ,మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నక్క భీమలింగప్ప, జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షులు సుంకప్ప,కౌన్సిలర్ లింగన్న .బాషా .ఖలీల్ నియోజకవర్గ కమిటీల అధ్యక్షులు,కొనకొండ్ల అంజి,భాషీద్,పవన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular