
*చదరంగంలో సత్తా చాటిన పునీత్ రెడ్డి…
మన గుంతకల్ న్యూస్..
గుంతకల్ పట్టణం శ్రీ సాయి బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న భూమి రెడ్డి పునీత్ రెడ్డి ఈ నెల 9న కర్ణాటకలోని శిరుగుప్పలో జరిగిన అండర్ 16 చెస్ టోర్నమెంట్లో 280 మందిలో సత్తా చాటి విజయం సాధించాడు.భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫిడె రేటింగ్ సాధించడమే లక్ష్యంగా.. ప్రాక్టీస్ కొనసాగిస్తున్నట్లు తెలిపాడు..